భారతదేశం, డిసెంబర్ 9 -- ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సులభంగా, పారదర్శకంగా రేషన్ అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన... Read More
భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు కూడా పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలు జరిగాయి. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడి పెట్టేం... Read More
భారతదేశం, డిసెంబర్ 9 -- పంట అవశేషాలను కాల్చకుండా, వాటిని మట్టిలో కలపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. గత రెండు వారాలుగా ఖరీఫ్ వరి కోతలు కొనసాగుతున్నాయని, అయితే అనేక ప్రాంతాల్లో ... Read More
భారతదేశం, డిసెంబర్ 9 -- బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు అయ్యారు. బలమైన క్రీడా వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను ప్రశంసించారు. సీఎం రేవం... Read More
భారతదేశం, డిసెంబర్ 9 -- చిత్తూరు జిల్లా నగరి మండలంలో మంగళవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడుకుపేట సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక వ... Read More
భారతదేశం, డిసెంబర్ 9 -- రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 33 క... Read More
భారతదేశం, డిసెంబర్ 8 -- ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శుక్రవారం రాజస్థాన్లోని బికనీర్ సెక్టార్లోని పాక్ సరిహద్దు సమీపంలో పట్టుబడ్డాడు. యువకుడు పాకిస్థాన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా దొరిక... Read More
భారతదేశం, డిసెంబర్ 8 -- ఏపీలోని కొన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. చలి పరిస్థితుల మధ్య అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. ... Read More
భారతదేశం, డిసెంబర్ 8 -- తెలంగాణలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటల... Read More
భారతదేశం, డిసెంబర్ 8 -- తెలంగాణలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటల... Read More